ఒలుపు కార్మికులుతో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కత్తిమండ గ్రామంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఒలుపు కార్మికులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ఉమ్మడి జనసేన-టీడీపీ-బిజెపి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ఈ ఎన్నికలలో జనసేన-టీడీపీ-బిజెపి కూటమిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అందరికీ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-19-at-15.00.55-1024x576.jpeg)