గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, అప్పారావుపేట గ్రామం నందు గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు జాతర మహోత్సవంలో జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.