ప్రజాగళం ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన అళహరి సుధాకర్

కావలి, నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే ప్రజాగళం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. కావలి ఏ.ఎం బేకరీ, ఎన్.టి.ఆర్ స్టట్యూ వద్ద జనసేన-టిడిపి-బిజేపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి బలోపేతానికి జరిగే ఈ భారీ సభకు జనసేన పార్టీ తరుపున నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అత్యధిక సంఖ్యలో మధ్యాహ్నం కావలి జనసేన పార్టీ కార్యాలయానికి రావలసింది అని, అలానే పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి సభాస్థలి చేరుకుని, సభని జయప్రదం చెయ్యాల్సిన భాధ్యత ప్రతీ ఒక్కరిది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా జనసేన ఇంఛార్జి కావలి నియోజకవర్గ ఇంఛార్జి కోరడము జరిగింది.