వైస్సార్సీపీకి భారీ ఝలక్

  • బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన 100 మంది నరేంద్రపురం గ్రామ వైస్సార్సీపీ నాయకులు

రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో వైస్సార్సీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం దుర్మార్గపు దుష్ట పాలన చేస్తున్న అధికార వైస్సార్సీపీ పార్టీపై విసుగు చెంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాక్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బత్తుల బలరామకృష్ణ. పార్టీలో చేరిన వారిలో యర్రంశెట్టి తిరుమలేశు, ఎర్రంశెట్టి సూరిబాబు, ప్రగడ నాగేశ్వరరావు, ప్రగడ వీర్రాజు, సుంకర త్రినాథ్, ఉల్లి కృష్ణ, సుంకర వెంకటేష్, ఉల్లి సుబ్రహ్మణ్యం, ప్రగడ శివ, గడ్డం రాజు, బొట్ట గణేష్, మూలిక శ్రీను, యడ్ల వెంకట్, నక్క అంజి, ప్రగడ భగవాన్, ఉల్లి మల్లికార్జున్, ఉల్లి త్రినాధ్, ఉల్లి సత్తిబాబు, తంగెళ్ళ వీరబాబు, యడ్ల రాముడు, నక్క మహేష్, తంగెళ్ల(వీరబాబు) దేవుడు, నక్క వీర వెంకన్న, తంగెల్ల వీర్రాజు, యడ్ల శ్రీను, యడ్ల చంద్రయ్య, తంగేళ్ల చిరంజీవి, రామవరపు సుబ్బారావు, వనం రామకృష్ణ, గెద్దాటి అంజిబాబు, కాకర రాజు, కంటిపల్లి వెంకటేష్, నీల ప్రసాద్, గొడ్డు పైడిరాజు, నాగరబోయిన శ్రీను, దమ్ము దుర్గాప్రసాద్, గుబ్బర శ్రీను, అండిబోయిన శ్రీను, నీల వీరబాబు, నీల వెంకన్న, వనుమ్ రామకృష్ణ, వనుమ్ సూరిబాబు, తంగెళ్ళ చిరంజీవి మరియు ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.