ఇంటింటికీ జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల త్రిశూల వ్యూహం

  • ఉదృతంగా, ఉత్సాహంగా ఇంటింటికీ కూటమి లక్ష్యాన్ని నెరవేర్చేలా.. జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల “త్రిశూల వ్యూహం”
  • ఆకాశమే హద్దుగా నియోజకవర్గంలో “బత్తుల”కు బ్రహ్మరధం పడుతున్న అన్నివర్గాల ప్రజలు

రాజానగరం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా.. జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ, కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ల లక్ష్యాన్ని నెరవేర్చేలా, వైసిపి విముక్త రాజానగరం తీర్చిదిద్దెలా.. రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో.. ప్రతీ ఇంటికీ తిరుగుతూ.. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజా పరిపాలన తీసుకురావడానికి.. మన ఆశలకు, ఆకాంక్షలకు, సుపరిపాలనకు, రాజానగరం నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందడానికి.. జనసేన – తెలుగుదేశం -బిజెపి పార్టీలు (ఎన్.డి.ఏ కూటమి) బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ” తనకు ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్దించిన రాజానగరం నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం -బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.
ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీల పెద్దలు, నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.