రాధేయపాలెంలో జనసేన ఆత్మీయ కలయిక

రాజానగరం: రాధేయపాలెంలో జనసేన ఆత్మీయ కలయిక రాజానగరం ఉమ్మడి అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు, కంటే దొరబాబు, మల్లిడి త్రినాథ రెడ్డి, గుబ్బల చంద్రరావు, పాతురి బాబీ, వాసంశెట్టి సత్యనారాయణ, గుత్తుల గోవిందు, గోసాల ఆనందరావు, గోసాల చక్రవర్తి, గోసాల పండు, లంజపిల్లి బాపిరాజు, పలివెల శివ, లంజపిల్లి గోవిందు, తన్నీరు సత్తిబాబు, తదితర తెలుగుదేశం కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ సామజికవర్గం నుండి జనసేన పార్టీ లోకి చేరికల కార్యక్రమం జరిగింది.