రాజోలు జనసేనలో చేరికలు
రాజోలు, ఈ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు, అభివృద్ధి లేకుండా చేసి, ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆశయం నచ్చి అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ బైరా నాగరాజు ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ సమక్షంలో గునిశెట్టి ప్రభాకర్, గోపి, వేంకటేశ్వరరావు, వెంకటరామయ్య, మణికంఠ, సత్తిబాబు తదితరులు జనసేన పార్టీలో చేరారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-08-at-21.16.06-1024x471.jpeg)