కొప్పర్రు గ్రామంలో జనసేనలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వం నచ్చి నరసాపురం నియోజకవర్గం కొప్పర్రు గ్రామం, పెదపేటకు చెందిన వర్ధనపు వెంగళరావు, కలిసిపూడి భాస్కరరావు, ముప్పిరి వెంకటరావు, ముప్పిరి రమేష్, వర్థనపు సురేష్, పిట్టా సతీష్, గొల్ల సుందర్, ముప్పిరి వినోద్, ఇంజేటి రాజేష్, వర్దనపు రమేష్, కప్పల అనిల్, పిడకాల సంజయ్, ముప్పిరి అన్వేష్, కప్పల వినోద్ కుమార్, ముప్పిరి వంశీ, వర్ధనపు సంజీవరావు, వర్ధనపు దిలీప్, కప్పల కుమార్ రాజ్, కుంచే జై సింగ్, ఇంజేటి గోపి, మీసారపు సజీవ్, నల్లి సామ్యులు రాజు, ఈరెళ్ళ అనురూధ్, మద్దా మార్టిన్ పాల్, ముప్పిరి అనిల్, కప్పల సింధు, తనుకుల కళ్యాణ్, వర్దనపు దేవదాసు, కప్పల జగదీష్, పిట్టా కిరణ్ అలాగే దాదాపుగా 80 మంది వైసీపీ కార్యకర్తలు వర్ధనపు ప్రసాద్ ఆధ్వర్యంలో మరియు టీడీపీ, బీజేపీ పార్టీలో బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారి సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బందేల రవీంద్ర, పాకెర్ల కిరణ్, నల్లి బుల్లిరాజు, కప్పల నిఖిల్, కుశమ కిరణ్, దేవిరెడ్డి ధర్మారావు నీయోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.