అంబేద్కర్ కు బిజెపి నాయకుల ఘననివాళి

రేపల్లె: భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని రేపల్లె పట్టణంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పిన్ని సాంబశివరావు, సురేష్ మోర్ల కృష్ణ ప్రసాద్, కిషోర్ బాబు, అబ్దుల్ ముజీబ్, తాను నాగేంద్ర లు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తున్న పార్టీ, భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ కూడా అంబేద్కర్ ఆశయ బాటలో దేశాన్ని పరిపాలిస్తున్నారని వారు పేర్కొన్నారు.