జనసేన-టీడీపీ-బీజేపీ వీరఘట్టం మండల స్థాయి సమావేశం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన-టీడీపీ-బీజేపీ వీరఘట్టం మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ తూర్పు కాపు కన్వీనర్ పొదిలాపు కృష్ణ మూర్తి ఎక్స్ తోటపల్లి చైర్మన్ నిమ్మక పాండురంగా రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన జానీ, వీరఘట్టం మండల టీడీపీ నాయుకులు ఉదయాన ఉదయ్(సంతోష్) పట్టణ పార్టీ అధ్యక్షులు జామి లక్ష్మి నారాయణ, జనసేన పార్టీ వీరఘట్టం మండల నాయుకులు మత్స పుండరీకం, వీరఘట్టం మండలం టౌన్ నాయకులు సరిపల్లి అచ్యుత్, సీనియర్ నాయుకులు సతివాడ వెంకట రమణ, గర్భాపు నరేంద్ర, యూత్ లీడర్స్ కర్నెన సాయి, పవన్, ఉదయాన చరణ్, నందివాడ పండు, నేటిదా సందీప్, బొత్స కార్తీక్, వివిధ గ్రామ జనసేన నాయుకులు, జనసైనికులు, కార్యకర్తలు బిజెపి ఓబిసి ఉత్తరాంధ్ర జోన్ ఇన్చార్జ్ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ గుణుపూర్ వెంకట నాయుడు, దేవకివాడ లక్ష్మణరావు జిల్లా సెక్రెటరీ, మండల అధ్యక్షురాలు సీతాలక్ష్మి, వీరఘట్టం మండలం ఉమ్మడి పార్టీల గ్రామ నాయుకులు, వీరమహిళలు పాల్గొన్నారు.