రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ ని కలిసిన అళహరి సుధాకర్
మంగళగిరి: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో గురువారం కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ని కలిసి వారికి కావలి జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభ మెమోంటో ఇవ్వడం జరిగింది. వారు కావలి నియోజకవర్గంలో టీ డీ పీ వాళ్ళతో ఎలక్షనీరింగ్, తదితర అంశాలు ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-25-at-5.25.57-PM-1024x461.jpeg)