మర్రిపాడు మండలంలో టి.డి.పి, జనసేన ఉమ్మడి ప్రచారం

ఆత్మకూరు: మర్రిపాడు మండలంలోని నాయుడు పల్లి, కుంటనిలపాడు అనంతపురం, అనంతపురం బీసీ కాలనీ, పడమటి నాయుడు పల్లి ఎస్సీ కాలనీ, పడమటి నాయుడు పల్లి, చుంచులూరు ఎస్సీ కాలనీ చుంచులూరు, గ్రామల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యలు, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డితో పాటు పాల్గొన్న మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ కుమార్, మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్. పెనుమాది నరసింహ రాయల్, ప్రశాంత్ రెడ్డి శైలేంద్ర, బార్గవ్ శివ కృష్ణ కుమార్, మండల జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *