ఎన్.డి.ఎ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి!
నంద్యాల పట్టణంలోని పున్నాపురం కాలనీలో టిడిపి నాయకుడు మున్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశనికి జగదీష్ ఆహ్వానం మేరకు హాజరైన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఎం.డి ఫరూక్ ని పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేనకులకు టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-01-at-8.36.57-PM-1024x460.jpeg)