వీరఘట్టం మండలంలో ఎన్.డి.ఏ కూటమి ఎన్నికల ప్రచారం

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం,
వేంకంపేట గ్రామ పంచాయితిలో తోటపల్లి మాజీ చైర్మన్ నిమ్మక పాండురంగరావు మరియు వీరఘట్టం మండలం అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి నిమ్మక జయకృష్ణ గారికి ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి మన పాలకొండ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం అని ఇంటింటికి వెళ్లి వేడుకొంటూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత మాచర్ల అనిల్, లింగాల చంటి, చింత ఉమా, కర్రీ జగదీష్, కర్రీ ఉమా, అలజంగి కృష్ణ, పరిశీర్ల వెంకట్ రమణ నివర్తి శశి కుమార్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శులు జనసేన జానీ బి పి నాయుడు, మత్స, పుండరికం, కర్నెనా సాయిపవన్, మత్స వెంకట రమణ, మరియు స్థానిక గ్రామ నాయుకులు వారాడా భాస్కర్ రావు, ఉత్తరవల్లి శ్రీ రాములు, నాయుడు, వారాడా పెద్ద పారినాయుడు, వారాడా లక్షము నాయుడు, వారాడా వెంకట్ రమణ, వానా రామకృష్ణ మరియు మండలం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయకృష్ణ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలకి పిలుపునిచ్చారు.