జనసేనానికి మద్దతుగా పాలవలస యశస్వి ప్రచారం

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని శనివారం పిఠాపురంలో ప్రచారం చేసి గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.