నందలూరు మండలంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నలతిమ్మాయపల్లె గ్రామ పంచాయతీలోని సోమవారం యలమరాజుపల్లె నుండి సడిగడ్డ వరకు జనసేన, బిజెపి, టిడిపి కూటమి ప్రచారంలో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం మరియు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని ఇంటింటికి ప్రచారం చేసి ర్యాలోలో పాల్గొన్నారు. టిడిపి నాయకులు యెద్దల సుబ్బరాయుడు, యల్లటూరు శివరామరాజు, మేడా విజయశెఖర్ రెడ్డి, పోలి సుబ్బారెడ్డి, సమ్మెట శివప్రసాద్, యెద్దల విజయసాగర్, పాలగిరి మల్లికార్జున రెడ్డి, బిజెపి నాయకులు షబ్బీర్ అహ్మద్, వినోద్ వర్మ, డాక్టర్ అరిగె రామ్ ప్రసాద్, మస్తానయ్య, జనసేన గురివిగారి వాసు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చిన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఆకుల చలపతి, రాజంపేట మండలం అధ్యక్షులు కోలాటం హరికృష్ణ, నందలూరు మండల అధ్యక్షులు భారతాల ప్రశాంత్, రాజంపేట టౌన్ అధికార ప్రతినిధి బాలసాయికృష్ణ, సండ్రపల్లి కృష్ణయ్య, బండ్ల నాగరాజు, వార్డ్ మెంబెర్ పోలి హరి, తిప్పాయపల్లి ప్రశాంత్, వెలకచర్ల హరిబాబు, మంటి వెంకటసుబ్బయ్య, పైడికొండ్ల సునీల్ గౌడ్, భత్యాల వినయ్, కోశానా నందవర్ధన్, కోనేటి శివప్రసాద్, భారతాల బాలాజీ, మహేష్ , శ్రీకాంత్, నాని, జ్ఞాని, కార్తీక్, శివ, ఉప్పులేటి సుధాకర్, నాగేష్, నరేష్, హరిబాబు, సాయి, వంశీ, పవన్, నరసింహులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.