చంద్రబాబుకు స్వాగతం పలికిన పాశం నాగబాబు
నూజివీడు: కూటమి అభ్యర్ధి కొలుసు పార్థ సారథి ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడు ప్రజాగళం సభకి విచ్చేసిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబుతో కలిసి స్వాగతం పలికిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ ఎన్నికల కమిటి సభ్యులు పాశం నాగబాబు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-6.12.24-PM-1024x682.jpeg)