కొత్తఇండల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రచారం
మదనపల్లె నియోజకవర్గంలో కొత్తఇండల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు మరియు టీడీపీ సైకిల్ గుర్తుకు షాజహాన్ బాషాని గెలిపించాలని జనసేన మదనపల్లె ఇంచార్జి రామాదాసు చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, తాళ్ల గిరి జనసేన రాజారెడ్డి షేరవన జనసేన ఎస్.డి.వి ప్రసాద్ చిత్తూరు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి శివరాం, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-09-at-18.47.24-1024x576.jpeg)