ప్రధాని నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికిన జనసేన నాయకులు

ప్రపంచంలో అత్యంత బలమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాజంపేట ఎన్నికల ప్రచారం నుండి తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయం నందు జనసేన పార్టీ పిఏసి సభ్యురాలు ఆకేపాటి సుభాషిణి ఘన వీడ్కోలు పలకడం జరిగింది.