ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు

పరిషత్ ఎన్నికలు ఏపీలో రాజకీయ దుమారం రాజేస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ జనసేన హైకోర్టుకు వెళ్లింది. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.