జాతిపిత మహాత్మాగాంధీ మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులు అర్పించిన చర్లపల్లి జనసైనికులు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి పురస్కరించుకొని చర్లపల్లి డివిజన్ జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు శివ కార్తిక్ అధ్వర్యంలో జనసైనికులుతో కలిసి వారిని స్మరించుకుంటూ నివాళి అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.13.28-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.13.29-PM-1024x462.jpeg)