Hyderabad: ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థి విభాగ కమిటీని ప్రకటించిన సంపత్ నాయక్
జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ శంకర్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు, ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన విద్యార్థి విభాగ కమిటీని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు శ్రీ సంపత్ నాయక్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-10-at-12.35.37-AM-2.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-10-at-11.58.00-AM.jpeg)