Guntur: ధర్నా చేపట్టిన గుంటూరు జిల్లా వీరమహిళలు
ట్రూఏప్ విద్యుత్ చార్జీలు తగ్గించాలని… అమరావతి ఉద్యమకారుల పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలని… SSBN కళాశాలలో జరిగిన లాఠీ ఛార్జ్ విషయంలో వైసీపీ పార్టీ జ్యూడిషియల్ విచారణ జరిపించాలని… ఈ డిమాండ్స్ తో లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన గుంటూరు జిల్లా వీరమహిళలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-10-at-9.32.24-PM-1024x680.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-10-at-9.32.24-PM-1-512x1024.jpeg)