Hyderabad: వినతిపత్రం అందించిన తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరమ్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,13,000 మంది వార్డు మెంబర్ల సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి భరోసా అందించేలా చూడాలంటూ జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ని కలిసి వినతిపత్రం అందించిన తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరమ్ నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-2.35.04-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-2.19.58-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-2.19.58-PM-1-768x1024.jpeg)