Razole: వృద్ధాశ్రమాలకు పళ్ళు కూరగాయలు పంచిన జనసైనికులు
వేగివారిపాలెం వాస్తవ్యలు జనసేన నాయకులు యర్రంశెట్టి బాబి కుమారుడు యర్రంశెట్టి బాబు రెండవ పుట్టిన రోజున సందర్భంగా నాగుల్లంక గ్రేస్ వృద్ధుల అనాథ ఆశ్రమం మరియు రాజోలు మనోజ్ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమం మరియు కోనసీమ మూగ చెవిటి అనాథ ఆశ్రమంలో నిత్యావసర వస్తువుల కాయగూరలు మరియు పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అడబాల తాతయ్య కాపు, రావూరి నాగబాబు, పిప్పళ్ళ నాగు, పంచదార చినబాబు, పెద్దిరెడ్డి మణికంఠ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-17-at-5.11.19-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-17-at-5.11.19-PM-1-1024x461.jpeg)