ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

మత్స్యకార హక్కుల పరిరక్షణ, మహిళల సాధికారిత, జీవన ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాల మెరుగు, దళారీ వ్యవస్థ నిర్మూలన అంశాలలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్విరామ కృషికి అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సైతం ముందడుగు వేస్తుందనీ ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ మత్స్యకార వ్యతిరేక చట్టాలను నిలుపదల చేసేవరకూ సంఘీభావంగా నిలబడుతుందని ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ మరొక పర్యాయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు.

Kandula Durgesh - Posts | Facebook