Tirupati: ముంపు ప్రాంతాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పొట్లాలు పంపిణీ చేసిన వీరమహిళ
శ్రీ పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో మోకాలి లోతు నీళ్ళల్లో బరువును మోస్తూ తిరుపతి చుట్టుప్రక్కల వరద ప్రాంతాల్లో పర్యటించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పొట్లాలు పంపిణీ చేసిన వీరమహిళ, చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీమతి కీర్తన. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-21-at-11.38.04-PM-1024x585.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-21-at-11.38.21-PM-1024x576.jpeg)