కేఎల్ఎం హాస్పిటల్ వద్ద జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరామర్శ
తిరుపతి విమానాశ్రయం నుండి బయలుదేరి మొదట పూతల పట్టు, నాయుడుపేట మార్గాల జంక్షన్ హైవే నందుగల కె ఎల్ ఎమ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించి అక్కడి స్థానికులను పరామర్శించారు. తుఫానులో నష్టపోయిన వారిని పరామర్శించి వారి ఇళ్లను సందర్శించి, ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-5.11.26-PM.jpeg)