షుగర్ ఫ్యాక్టరీ రైతులకు మద్దతుగా జనసైనికులు పాదయాత్ర
ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతలు చేస్తున్న న్యాయ పోరాట నిరాహార దీక్ష 10 వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు కి మద్దతు గా కురుపాం నియోజకవర్గ జనసైనికులు సీతానగరం నుంచి షుగర్ ఫ్యాక్టరీ వరకు రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గంలో గల ఐదు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/dbcdef81-db65-4275-b5ac-693f47a55b36-1024x576.jpg)