వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో శ్రీమతి వినుత కోట

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఎర్రగుడిపాడు ఎస్టీ కాలనీలో ప్రజలను పరామర్శించి, యూరోప్ ఎన్నారై జనసైనికుల సహకారంతో నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కాలనీలో 50 కుటుంబాలు ఉండగా కేవలం నాలుగు కుటుంబాలకే రూ.2వేలు ఇచ్చారని బాధితులు తెలిపారు.