శ్రీ రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన తాడేపల్లిగూడెం జనసేన

తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు శ్రీ కోణిజేటి రోశయ్య ఆకాల మరణం చింతిస్తూ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు ఆడబాల నారాయణమూర్తి, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, నలమంచి రాంబాబు, రాకుర్తి కిరణ్, బి.సి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు అత్తిలి రెడ్డమ్మ, యవర్న సోమశంకర్ లోకేష్, రాజేష్.