రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన శ్రీకాళహస్తి జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అమరావతి రైతుల న్యాయస్థానం – దేవస్థానం పాదయాత్ర శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఇంఛార్జి వినుత కోటా అధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు బారీగా పాల్గొని మద్దతు తెలిపి, రైతుల పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.