సీతారాముల పంచలోహల విగ్రహాలను బహుకరించిన జనసేన
చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్యపేట మండలం, జనసేన పార్టీ తరపున, జన సైనికులు విరాళాలతో 10,500/- రూపాయలతో 8 Kg ల బరువుతో కూడిన పంచలోహా విగ్రహాలను పొట్టిదొరపాలెం గ్రామంలో రామాలయానికి సీతారాముల వారి పంచలోహల విగ్రహాలను బహుకరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-10-at-12.07.15-PM-1024x970.jpeg)