డిజిటల్ క్యాంపెయిన్ లో గుడివాడ నియోజకవర్గం జనసేన
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆద్వర్యంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్ గారు వడ్డాది లక్ష్మీకాంత్, వేమూరి త్రినాథ్, షరీఫ్ గారు, గజేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-18-at-8.44.58-PM-1024x576.jpeg)