డిజిటల్ కాంపెయిన్ లో పాల్గొన్న దారం అనిత
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-2.47.35-PM-1024x582.jpeg)
విశాఖ ఉక్కు పరిరక్షణకై పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని పార్లమెంట్ సభ్యులు గౌ శ్రీ మిథున్ రెడ్డిని కోరిన జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, వీరమహిళలు మరియు జనసైనికులు.