డిజిటల్ క్యాంపెయిన్ లో సత్యవేడు నియోజకవర్గం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-8.09.20-PM-1-1024x766.jpeg)
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ మరియు హేమ కుమార్ ఆదేశాల మేరకు దేవరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మన ఎంపిలు పార్లమెంట్ పోరాడాలని ప్లకార్డులతో నిరసన తెలియజేసిన జనసైనికులు.