విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో రాజోలు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-10.18.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-10.18.12-PM-1-666x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-6.17.19-PM-1024x768.jpeg)
రాజోలు, జనసేన పార్టీ పిలుపు మేరకు రాజోలు గ్రామ జనసైనికుల ఆద్వర్యంలో విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటికరణను వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్డ్ల ప్రదర్శన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, విఋఅమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.