డిజిటల్ క్యంపెయిన్ లో అవనిగడ్డ జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.12.25-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.12.26-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.12.25-PM-1-1024x461.jpeg)
శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరుసగా మూడవ రోజు అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండల బావదేవరపల్లి జనసైనికులు మరియు చల్లపల్లి మండల జనసైనికులు చల్లపల్లి కోట, మాజేరు గ్రామం, రైతు క్షేత్రాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జనసేన పార్టీ అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ డిజిటల్ కంపెయిన్ కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ, స్థానిక ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరిని పార్లమెంటులో తమ అభిప్రాయాన్ని వినిపించగవలసిందిగా డిమాండ్ చేశారు.