పిఠాపురంలో జనసేన 17వ రోజు పాదయాత్ర

పిఠాపురం, 17వ రోజు పాదయాత్ర భాగంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యములో… జనసైనికుడు శ్రీ బుర్రా సూర్యప్రకాశరావు పాదయాత్ర పిఠాపురం పట్టణంలో గల వార్డులో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను కరపత్రము ద్వారా అవగాహన పెంచడం కోసం పాదయాత్రలో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు వీరమహిళలు వినుకొండ అమ్మాజీ, వినుకొండ శిరీష, యాండ్రపు శ్రీనివాస్, పిఠాపురం టౌన్ పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, శ్రీనివాసరావు, టైల్స్ బాబీ, పెంకే జగదీశ్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.