వంగవీటి రంగాకు నివాళులు అర్పించిన నూజివీడు నియోజకవర్గం జనసైనికులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-26-at-4.56.22-PM-638x1024.jpeg)
నూజివీడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా 33 వర్ధంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు మండల రమణక్కపేటలో, అలానే నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, బర్మా పండు, నామాల సత్య స్థానిక రంగా అభిమానులు పాల్గొన్నారు.