మరణించిన జనసైనికుని జ్ఞాపకార్థం వృద్ధులకు చీరలు పంపిణీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-26-at-1.17.39-PM-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-26-at-5.13.54-PM-1024x472.jpeg)
పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామంలో బొమ్మలి భుజంగరావు కుమారుడు బొమ్మలి ప్రవీణ్ కుమార్ అనే జనసైనికుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిడం జరిగింది. ఆ కుటుంబానికి స్థానిక జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు భరోసా ఇస్తూ వాళ్లకు 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తూ ప్రవీణ్ కుమార్ జ్ఞాపకార్ధంగా గ్రామంలో వృద్ధులకు చీరలు పంచడం జరిగింది. ఈ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.