దాసం వెంకటేశ్వరావు సన్మాన సభలో పాల్గొన్న లింగోలు పండు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-31-at-4.40.23-PM-1024x657.jpeg)
రాజోలు, లక్కవరం ఫ్ఛ్ లో 35 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్యశాఖ నందు డిప్యూటీ పార మెడికల్ అధికారిగా సేవలందించి శుక్రవారం పదవివిరమణ చేయుచున్న గౌ.శ్రీ దాసం వెంకటేశ్వరావు సన్మాన సభలో పాల్గొన్న అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు.