నూజివీడు ప్రభుత్వాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

నూజివీడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్, కృష్ణ జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ తరపున నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూజివీడు మున్సిపల్ కమిషనర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ డీఈ శ్రీ లక్ష్మీనారాయణ, నూజీవీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరయ్య గౌడ్, డీఎస్పీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, నూజివీడు టౌన్ ఎస్సై శ్రీ రామకృష్ణ, రూరల్ ఎస్సై శ్రీ లక్ష్మణ్, ప్రభుత్వ అధికారులు, తదితరులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, బొబ్బిలి శ్రీకాంత్, చాట్రాయి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అరెల్లి కృష్ణ, ముసునూరు మండల అధ్యక్షులు అబ్బూరి రవికిరణ్, నూజివీడు రూరల్ నాయకులు తొమ్మండ్రు అశోక్, నూజివీడు పట్టణ నాయకులు, విజయవాడ దుర్గమాత ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, మండల పవన్, దుర్గ నబి మరియు ఆగిరిపల్లి మండల నాయకుడు రెడ్డి చందు, చాట్రాయి మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, ఉప్పే వంశీ, చేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.