సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అద్యక్షుడుని మర్యాదపూర్వకంగా కలిసిన గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-06-at-12.56.02-PM-1.jpeg)
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అద్యక్షుడుగా గుబ్బల ఫణి కుమార్ ఎన్నికవటం జరిగింది. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్.