వై కోట లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి ‘516’ ప్రకటించిన జనసేన

టీం జనసేన వై కోట వారి ఆధ్వర్యంలో వై కోట లో జరుగుతున్న YCA “వై కోట క్రికెట్ అసోసియేషన్”, జరుపుతున్న టోర్నమెంట్లో దాదాపుగా 35 టీములు ఉన్నాయి మొత్తం 90 మ్యాచ్ కి గాను రూపాయలు 46,440 కు పైగా ప్రతి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి రూపాయలు 516 లు ప్రకటించిన జనసేన నాయకులు శ్రీ మలిశెట్టి వెంకటరమణ కి “టీం జనసేన వై కోట” ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు “టీం జనసేన వై కోట” వారు చేస్తున్న కృషిని నలుమూలలా తెలియజేయడానికి టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్లో జనసేన పేరు వినబడేటట్లు చేస్తున్న టీం జనసేన వై కోట యువ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.