శ్రీ కందుల దుర్గేష్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ PAC సభ్యులు, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ లు శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాసరావు, పాటంశెట్టి సూర్యచంద్ర, మాకినీడి శేషుకుమారి, మేడ గురుదత్త ప్రసాద్, తుమ్మల రామస్వామి, వరుపుల తమ్మయ్యబాబు, అత్తి సత్యనారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం నుండి జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, సంపతి సత్యనారాయణ మూర్తి, డేగల సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి యాళ్ళ వేణుగోపాలరావు, జనసేన పార్టీ వీరమహిళలు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, సుంకర కృష్ణవేణి, మానస, బోడపాటి రాజేశ్వరి తదితర వీరమహిళలు రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.