క్రియాశీలక సభ్యత్వం చేయించుకోని జనసైనికులకు ప్రమాదం సంభవిస్తే 5వేలు ఆర్ధిక సాయం: శ్రీమతి సయ్యద్ కాంతి శ్రీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-10.39.13-PM-1024x1024.jpeg)
ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల్ల జనసైనికుల కుటుంబంలో క్రియాశీలక సభ్యత్వం చేయించుకోని కుటుంబానికి ప్రమాదవ సాత్తు ఏమైనా యాక్సిడెంట్ జరిగిన లేక మరణించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తరుఫున తనవంతు సహాయంగా ఆ కుటుంబానికి 5వేలు రూపాయలు అందిస్తానని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతి శ్రీ తెలిపారు.