ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి దళారులు రైతులు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: పేడాడ రామ్మోహన్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-3.50.10-PM-1024x461.jpeg)
శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీ పేడాడ రామ్మోహన్ రావు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి దళారులు రైతులు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కొనసాగటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు