జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన గుమ్మడి శ్రీరామ్

మాడుగుల మండలంలో ముకుందపురం పంచాయితిలో కర్రీ అశోక్ అనే జనసైనికుడికి ఏక్సిడెంట్ జరిగింది, అశోక్ ని కలిసి శ్రీ గుమ్మడి శ్రీరామ్ రూపాయలు 5000 ఆర్దిక సాయం చేయడం జరిగింది. మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దయ యాదవ్, మహేష్, రాంబాబు, రాము, నాయుడు పాల్గొన్నారు, అశోక్ కి ధైర్యం చెప్పారు.