మాడుగుల నియోజకవర్గంలో జనసేనలో చేరిన పొన్నావోలు పంచాయితీ ప్రజలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-11-at-2.46.39-PM-1024x460.jpeg)
మాడుగుల జనసేనా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి మాడుగుల మండలంలో L పొన్నావోలు పంచాయితిలో మహిళలు, యువకులు, పెద్దలు సుమారుగా 60మంది శ్రీ గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి వచ్చారు. నూకాలమ్మ, రాజులమ్మ, వరహాలమ్మ, ఆటల కుల్లయ్య, కన్నయ్య, గొర్లి నాయుడు, గొర్లి కృష్ణ, వంతు అప్పారావు తదితరులు జాయినయ్యారు. ఈ కార్యక్రమంలో రొబ్బా మహేష్, రాంబాబు, దయ యాదవ్, అచ్చుట్ రావు, శివాజి, నాగరాజు, నాయుడు పాల్గొన్నారు.